Early morning everyone left for Dehradun from Mussoorie to conduct Meditation Initiation classes. Mataji completed…
Year: 2019
उस दिन ध्यान कार्यक्रम आयोजन करने के लिए हम सब मुसौरी से देहरादून गये। माताजी…
ఆ రోజు డెహ్రాడూన్లో దీక్షా శిబిరాల నిర్వహణ కోసం అందరం ముస్సోరీ నుండి కింద డెహ్రాడూన్ కు వెళ్ళాం. అమ్మగారు…
ఓంకారాలు ప్రారంభించగానే దేహ స్పృహ లేదు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో ధ్యానంలో లీనమయ్యాం. కాసేపటి తర్వాత అమ్మగారు ఓకే చెప్పారు. నెమ్మదిగా అందరం కళ్ళు తెరిచాం. కొందరికికొన్ని అనుభవాలు కలిగాయి. అవి విన్నాక అమ్మగారు, ధ్యానం చేసిన మనందరి సూక్ష్మ శరీరాలు బద్రీనాథకు వెళ్లాయన్నారు. నిజానికి హిమాలయ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోబద్రీనాథకు కూడా వెళ్లాలనుకున్నాం, కానీ తర్వాత ఎందుకనో మరొక సారి వెళదామని తీర్మానించారట అమ్మగారు. అటువంటిది ఆ రోజు గురువు దయవల్ల, అంతటి మహిమ గల ప్రదేశానికి సూక్ష్మంగావెళ్ళిరా గలగటం ఆత్మానందాన్ని కలిగించింది. మధుశ్రీ గారికి ధ్యానం లో గరుడ పక్షి దర్శనమిచ్చిందని చెప్పారు. శ్రీ మహా విష్ణువు క్షేత్రమైన బద్రీనాథకు వెళ్లి వచ్చినట్లు, అమ్మగారు చెప్పిన మాటలకుసంకేతంగానే గరుడ పక్షిని ధ్యానంలో దర్శించారు మధుశ్రీ గారు. చాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిన ఆ నాటి ధ్యానం ఇప్పటికీ మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. శంకర్ కిషోర్ గారికిఅభినందనలు తెలియచేసి, అక్కడి నుండి రూములకు బయలుదేరాం. మరుసటి నాడు ఉదయం డెహ్రాడూన్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే లేవాలి కాబ్బటి మరుసటి నాడుకి కావాల్సినసన్నాహాలు చేసుకొని నిదురించాం.
ओंकार का उच्चारण प्रारंभ होते ही, हमें अपने देह का स्पर्श पता नहीं चला।ध्यान स्थिति…
Few moments into chanting of Omkara our bodies became lighter and the consciousness wandered in…
That day in the evening at about 4 o’clock, along with the DRDO Director of…
उस दिन शाम ४बजे, डी र डी ओ के श्री शंकर किशोर जी ने उनके…
ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మగారు, DRDO ముస్సోరీ డైరెక్టర్ శ్రీ శంకర్ కిశోర్ గారి గృహానికి వారి…
अगले दिन हम सब अपने कमरों में तैयार होकर पैदल निकलकर ओडिटोरियम पहुंचे।सुबह ६ बजे…